తొలిసారి పైడితల్లికి పసుపు, కుంకుమ సమర్పించిన సంచైత

ABN , First Publish Date - 2020-10-26T13:33:25+05:30 IST

మాన్సాస్ ఛైర్ పర్శన్ సంచైత తొలి సారిగా పైడితల్లి అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించారు.

తొలిసారి పైడితల్లికి పసుపు, కుంకుమ సమర్పించిన సంచైత

విజయనగరం: మాన్సాస్ ఛైర్ పర్శన్ సంచైత తొలి సారిగా పైడితల్లి అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేవుడు ఒకొక్కరికి ఒకొక్కసారి అవకాశాలు కల్పిస్తారని... తొలిసారి అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. కాగా తన నిర్ణయాలపై ప్రతిపక్షాల నుండి పలు సంఘాల నుండి వస్తున్న విమర్శలు, ఆరోపణలపై మాట్లాడేందుకు సంచైత  నిరాకరించారు. 

Updated Date - 2020-10-26T13:33:25+05:30 IST