విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-09-26T17:56:50+05:30 IST

నగరంలోని హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌తో పాటు, జై భీం యాక్సిస్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది.

విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

విజయవాడ: నగరంలోని హోటల్ ఐలాపురంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌తో పాటు, జై భీం యాక్సిస్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ జడ్జి, న్యాయవాది శ్రవణ్ కుమార్, సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణ, డాక్టర్ అనిత రాణి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో దళితుల తరుపున ప్రాతినిధ్యం వహించే దళిత మేధావులు హాజరయ్యారు. 

Updated Date - 2020-09-26T17:56:50+05:30 IST