కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి
ABN , First Publish Date - 2021-04-22T17:59:00+05:30 IST
: అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ కరోనాతో మృతి చెందారు. గత వారం రోజులుగా శ్రీనివాస్ కరోనాతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన మరణించారు.
విజయవాడ: అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ కరోనాతో మృతి చెందారు. గత వారం రోజులుగా శ్రీనివాస్ కరోనాతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆయన మరణించారు. ఇప్పటికి వివిధ కారణాలతో అగ్రిగోల్డ్కు చెందిన ముగ్గురు డైరెక్టర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో డైరెక్టర్లు ఇమ్మిడి సదా శివవరప్రసాద్, అవ్వా ఉదయ భాస్కర్ మరణించారు.