వీరపనేనిగూడెం చేరుకున్న నీతి అయోగ్ కేంద్ర బృందం
ABN , First Publish Date - 2021-12-01T16:21:04+05:30 IST
నీతి ఆయోగ్ కేంద్రం బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం చేరుకుంది.
విజయవాడ: నీతి ఆయోగ్ కేంద్రం బృందం గన్నవరం మండలం వీరపనేనిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా వీరపనేనిగూడెంలో సేంద్రీయ వ్యవసాయ వరి పంటను నీతి అయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ బృందం పరిశీలించింది. సేంద్రీయ వ్యవసాయం గురించి రాజకుమార్ రైతులను అడిగి తెలుసుకుంటున్నారు.