Guduruలో ఐదుగురు వీఆర్వోల సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-05-30T18:34:02+05:30 IST

కృష్ణా జిల్లా గూడూరు మండలంలో ఐదుగురు వీఆర్వోలపై సస్పెన్షన్ వేటు పడింది.

Guduruలో ఐదుగురు వీఆర్వోల సస్పెన్షన్

విజయవాడ: కృష్ణా జిల్లా గూడూరు మండలంలో ఐదుగురు వీఆర్వోలపై సస్పెన్షన్ వేటు పడింది. గూడూరు మండలంలో అక్రమ త్రవ్వకాలపై కలెక్టర్‌ భాషాకు గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేశారు. అక్రమ త్రవ్వకాలపై సీరియస్‌గా స్పందించిన కలెక్టర్... త్రవ్వకాలను ప్రోత్సహిస్తున్న వీర్వోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-05-30T18:34:02+05:30 IST