Vijayawada రైల్వే కోర్టుకు ముద్రగడ, మంత్రి దాడిశెట్టి

ABN , First Publish Date - 2022-05-30T19:41:31+05:30 IST

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టిరాజా సోమవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

Vijayawada రైల్వే కోర్టుకు ముద్రగడ, మంత్రి దాడిశెట్టి

విజయవాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టిరాజా సోమవారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2016 తుని ఘటన కేసులో విచారణ నిమిత్తం ముద్రగడతో సహా 42 మంది కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ రైల్వే కోర్టు జూన్ 23కు వాయిదా వేసింది. కాగా మీడియాతో మాట్లాడేందుకు ముద్రగడ నిరాకరించారు. 


Updated Date - 2022-05-30T19:41:31+05:30 IST