దుర్గమ్మను దర్శించుకున్న స్వాత్మా నందేంద్ర స్వామిజీ

ABN , First Publish Date - 2021-01-25T17:38:42+05:30 IST

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన చతుర్వేద హావన పూర్ణాహుతి కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర స్వామీజీ విచ్చేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న స్వాత్మా నందేంద్ర స్వామిజీ

విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన చతుర్వేద హావన పూర్ణాహుతి కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర స్వామీజీ విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని స్వామిజీ దర్శించుకున్నారు. స్వాత్మా నందేంద్ర స్వామీజీని ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గౌతమ్ రెడ్డి  స్వాగతం పలికారు. అనంతరం చతుర్వేద హావనము  పూర్ణాహుతిలో స్వామీజీ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-25T17:38:42+05:30 IST