AP: విస్సన్నపేటలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
ABN , First Publish Date - 2021-11-18T19:23:42+05:30 IST
కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది.
విజయవాడ: కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి 9,752 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
పార్టీల వారీగా వచ్చిన ఓట్లు:
వైఎస్సార్సీపీ- 15,802
టీడీపీ - 6146
బీజేపీ - 894
సీపీఎం - 538
బీఎస్పీ - 278
జాతీయ కాంగ్రెస్ పార్టీ - 378
నోటా - 181
చెల్లని ఓట్లు - 894