AP: విస్సన్నపేటలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్

ABN , First Publish Date - 2021-11-18T19:23:42+05:30 IST

కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది.

AP: విస్సన్నపేటలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్

విజయవాడ: కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి 9,752 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.


పార్టీల వారీగా వచ్చిన ఓట్లు: 

వైఎస్సార్సీపీ-  15,802

టీడీపీ - 6146

బీజేపీ - 894

సీపీఎం - 538

బీఎస్పీ - 278

జాతీయ కాంగ్రెస్ పార్టీ - 378

నోటా - 181

చెల్లని ఓట్లు - 894 

Updated Date - 2021-11-18T19:23:42+05:30 IST