జూలై 7 నుంచి కాకతీయుల ఉత్సవాలు:Vinay bhaskar

ABN , First Publish Date - 2022-06-22T21:50:52+05:30 IST

జూలై 7నుంచి ఏడు రోజుల పాటు కాకతీయుల ఉత్సవాలు నిర్శహిస్తున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (chief whip vinay bhaskar)తెలిపారు.

జూలై 7 నుంచి కాకతీయుల ఉత్సవాలు:Vinay bhaskar

వరంగల్: జూలై 7నుంచి ఏడు రోజుల పాటు కాకతీయుల ఉత్సవాలు నిర్శహిస్తున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (chief whip vinay bhaskar)తెలిపారు.కాకతీయ చారిత్రక(kakatiyula histery) వైభవాన్ని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కాలం నాటి పలు ముఖ్యమైన సంప్రదాయాలు,పద్దతులను, కళలను కళ్లకు కట్టినట్టు వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. దశాబ్ధాల చరిత్రను కళ్ల ముందు ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు బస్తర్‌లో ఉన్న కాకతీయుల వారసుడు కమల్ చంద్ వాసుదేవ్‌(kamal chand vasudev)ను ఆహ్వానిస్తామని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. 

Updated Date - 2022-06-22T21:50:52+05:30 IST