నర్సీపట్నంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-07-12T17:51:43+05:30 IST

శాఖ నర్సీపట్నంలోని గవరవీధి అర్భన్ హెల్త్ సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో

నర్సీపట్నంలో ఉద్రిక్తత

విశాఖపట్నం: విశాఖ నర్సీపట్నంలోని గవరవీధి అర్భన్ హెల్త్ సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ఘర్షణ...ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదే స్థలంలో కళ్యాణ మండపం నిర్మిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని...ఇప్పుడు హెల్త్ సెంటర్ ఎలా నిర్మిస్తారంటూ స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి టీడీపీ వర్గీయులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. 

Updated Date - 2021-07-12T17:51:43+05:30 IST