Visakhapatnam: విద్యాశాఖ బస్సులపై రవాణాశాఖ దాడులు

ABN , First Publish Date - 2022-07-07T16:28:09+05:30 IST

జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖకు సంబంధించిన బస్సులపై రవాణాశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

Visakhapatnam: విద్యాశాఖ బస్సులపై రవాణాశాఖ దాడులు

విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖకు సంబంధించిన బస్సులపై రవాణాశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. గత మూడు రోజులుగా జరిగిన దాడుల్లో నిబంధనలు పాటించని ఐదు బస్సులను అధికారులు సీజ్ చేశారు. అలాగే మరో ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా రోడ్లు మీదకు వస్తే సీజ్ చేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. 

Updated Date - 2022-07-07T16:28:09+05:30 IST