మంత్రి అలా... ఎమ్మెల్సీ ఇలా.. మరి పాపం ఎవరిది!

ABN , First Publish Date - 2021-12-18T23:45:53+05:30 IST

జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే 13 గోవులు మృతి విషాదం నుంచి కోలుకోకముందే...

మంత్రి అలా... ఎమ్మెల్సీ ఇలా.. మరి పాపం ఎవరిది!

విశాఖ: జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మృత్యు ఘోష రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే 13 గోవులు మృతి విషాదం నుంచి కోలుకోకముందే మరో నాలుగు మృత్యువాతకు గురయ్యాయి. అయితే గోవుల మృతి విషయంలో అధికార పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తగినంత ఆహారం లేకపోవడంతోనే ఆవులు మృతి చెందాయని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతుంటే మరోవైపు గోవులు ఈ స్థితికి రావడానికి కారణం స్వామిజీ అని వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. 



Updated Date - 2021-12-18T23:45:53+05:30 IST