విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయం
ABN , First Publish Date - 2022-06-29T06:13:42+05:30 IST
విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం ఖాయమని, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీనిని ఆపలేరని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ముత్తంశెట్టి కునుకుపాట్లు!
కాగా ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్న సమయంలో వేదికపై కూర్చున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు కునుకుపాట్లు పడుతూ కనిపించారు. దీనిని చూసిన పలువురు కార్యకర్తలు కాస్త నవ్వుకో వడమే కాకుండా ఈ అంశంపై చర్చించుకున్నారు.