ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో రెచ్చిపోయిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2020-10-26T22:48:28+05:30 IST

ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో రెచ్చిపోయిన మావోయిస్టులు

ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో రెచ్చిపోయిన మావోయిస్టులు

విశాఖపట్నం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఆ సరిహద్దులో మావోలు మందుపాతర పేల్చారు. భద్రతా బలగాలు లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదం నుంచి భద్రతా బలగాలు తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. విశాఖ ఏజెన్సీలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది. 

Updated Date - 2020-10-26T22:48:28+05:30 IST