పసిపిల్లలు మరణాలకు సీఎం నైతిక బాధ్యత వహించాలి: విష్ణువర్థన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-10T02:52:41+05:30 IST

కరెంట్‌ కోతలతో సీఎం సొంత జిల్లా కడపలో.. ముగ్గురు పసిపిల్లలు మరణించడం బాధాకరమని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి..

పసిపిల్లలు మరణాలకు సీఎం నైతిక బాధ్యత వహించాలి: విష్ణువర్థన్‌రెడ్డి

కడప: కరెంట్‌ కోతలతో సీఎం సొంత జిల్లాలో.. ముగ్గురు పసిపిల్లలు మరణించడం బాధాకరమని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మరణాలకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్  చేశారు.ఇంకో 30 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారన్న..వార్తలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-10T02:52:41+05:30 IST