రైలు ఢీ కొని వలంటీరు మృతి
ABN , First Publish Date - 2022-01-24T03:55:46+05:30 IST
సూళ్లూరుపేట సమీపం కోటపోలూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం చెన్నై వైపు వెళ్లే యశ్వంత్పుర్ ఎక్స్ప్రెస్స్ రైలు ఢీ కొని ఆ గ్రామ వలంటీరు సత్యవేటి కృషికుమార్ (20) మృతి చెందాడు.
సూళ్లూరుపేట, జనవరి 23 : సూళ్లూరుపేట సమీపం కోటపోలూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం చెన్నై వైపు వెళ్లే యశ్వంత్పుర్ ఎక్స్ప్రెస్స్ రైలు ఢీ కొని ఆ గ్రామ వలంటీరు సత్యవేటి కృషికుమార్ (20) మృతి చెందాడు. సూళ్లూరుపేట రైల్వే పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.