రైలు ఢీ కొని వలంటీరు మృతి

ABN , First Publish Date - 2022-01-24T03:55:46+05:30 IST

సూళ్లూరుపేట సమీపం కోటపోలూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం చెన్నై వైపు వెళ్లే యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్స్‌ రైలు ఢీ కొని ఆ గ్రామ వలంటీరు సత్యవేటి కృషికుమార్‌ (20) మృతి చెందాడు.

రైలు ఢీ కొని వలంటీరు మృతి
రైలు ఢీ కొని మృతి చెందిన వార్డు వలంటీరు కృషికుమార్‌ (ఫైల్‌)

సూళ్లూరుపేట, జనవరి 23 : సూళ్లూరుపేట సమీపం కోటపోలూరు గ్రామం వద్ద ఆదివారం ఉదయం చెన్నై వైపు వెళ్లే యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్స్‌ రైలు ఢీ కొని ఆ గ్రామ వలంటీరు సత్యవేటి కృషికుమార్‌ (20) మృతి చెందాడు. సూళ్లూరుపేట రైల్వే పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-24T03:55:46+05:30 IST