పింఛన్ పంపిణీలో వసూళ్లు
ABN , First Publish Date - 2021-03-02T06:04:18+05:30 IST
మహానంది గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు వలంటీర్లు పింఛన్ పంపిణీలో కొంతమంది లభ్దిదారుల నుంచి రూ. 150 వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
- ఎంపీడీవో ఆగ్రహం.. తిరిగి చెల్లింపు