కొత్తగా ఆరు కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-03-01T06:36:59+05:30 IST

జిల్లాలో ఆదివారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కొత్తగా ఆరు కొవిడ్‌ కేసులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో  మొత్తం కేసులు 60,540కు చేరాయి. వీరిలో  59,974 మంది కోలుకోగా, మరో 27 మంది చికిత్స పొందుతున్నారు, ఇప్పటివరకు 539 మంది మృతి చెందారు. 


Updated Date - 2021-03-01T06:36:59+05:30 IST