ఒకే ఒక్కటి!

ABN , First Publish Date - 2021-03-02T06:38:33+05:30 IST

జిల్లాలో సుమారు ఏడాది తరువాత సోమవారం అత్యల్ప స్థాయిలో ఒక్క కరోనా కేసు నమోదైంది.

ఒకే ఒక్కటి!

ఏడాది తరువాత అత్యల్పంగా కొవిడ్‌ కేసులు నమోదు

విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సుమారు ఏడాది తరువాత సోమవారం  అత్యల్ప స్థాయిలో  ఒక్క కరోనా కేసు నమోదైంది.  గతేడాది మార్చి 19న జిల్లాలో మొదటి కరోనా  కేసు నిర్ధారణైంది. ఇప్పటి వరకు జిల్లాలో 60,541 మంది కొవిడ్‌ బారినపడ్డారు.

2824 మందికి వ్యాక్సిన్‌

జిల్లాలో సోమవారం 2824 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. 


Updated Date - 2021-03-02T06:38:33+05:30 IST