ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2020-10-27T09:08:23+05:30 IST

పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటు కోసం అంజనీ ఫౌండేషన్‌ చైర్మన్‌ పువ్వల శ్రీనివాస రావు రూ. లక్ష విరాళాన్ని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన చేతుల మీదుగా సోమవారం ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంట స్వామి నాయుడుకు అందజేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి రూ.లక్ష విరాళం

 బొబ్బిలి: పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటు కోసం అంజనీ ఫౌండేషన్‌ చైర్మన్‌ పువ్వల శ్రీనివాస రావు రూ. లక్ష విరాళాన్ని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన చేతుల మీదుగా సోమవారం ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంట స్వామి నాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో  కేశవ, సాయిరమేష్‌,  వెంగళరావు తదతరులు పాల్గొ న్నారు. ఫ అంజనీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిం చిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో విజేతలకు వారు బహుమతులు పంపిణీ చేశారు. విన్నర్స్‌గా నిలిచిన పార్వతీపురం జట్టుకు రూ.4 వేలు, షీల్డు, రన్నర్స్‌గా నిలిచిన బొబ్బిలి జట్టుకు రూ.3వేలు, మూడో స్థానంలో నిలిచిన ముగడ జట్టుకు రూ.2 వేల  చొప్పున నగదు బహుమతిని అందజేశారు.

Updated Date - 2020-10-27T09:08:23+05:30 IST