Warangal: కాకతీయ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-22T18:33:26+05:30 IST

పరీక్షా పత్రాల విషయంలో కాకతీయ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.

Warangal: కాకతీయ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం

వరంగల్: పరీక్షా పత్రాల విషయంలో కాకతీయ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పలు పరీక్షల ప్రశ్నాపత్రాలను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసిన పరిస్థితి నెలకొంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రశ్నాపత్రాలను ఎక్సామ్ బ్రాంచ్ కార్యాలయం పడేయడంతో  ప్రశ్నాపత్రాల కట్టలు వర్షానికి తడిసిపోతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు ఇక్కడి నుంచే ప్రశ్నాపత్రాలను తరలిస్తారు. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన వర్సిటీ అధికారులు... పాత ప్రశ్నాపత్రాల కట్టలను గోదాంకు తరలించేందుకు బయట వేశామని చెబుతున్నారు. 

Updated Date - 2021-07-22T18:33:26+05:30 IST