Nagarjunasagar dam ఎడవ కాల్వ ద్వారా నీటి విడుదల
ABN , First Publish Date - 2022-07-28T20:27:09+05:30 IST
నాగార్జునసాగర్ (Nagarjunasagar dam) ఎడమ కాల్వ ద్వారా నీటిని మంత్రి జగదీష్ రెడ్డి (Minister jagadish reddy) గురువారం విడుదల చేశారు.
నల్గొండ: నాగార్జునసాగర్ (Nagarjunasagar dam) ఎడమ కాల్వ ద్వారా నీటిని మంత్రి జగదీష్ రెడ్డి (Minister jagadish reddy) గురువారం విడుదల చేశారు. అనంతరం మంత్రి (Minister) మాట్లాడుతూ... దశాబ్దం తర్వాత జులైలో సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి విడుదల(Nagarajuna sagar left chanal water release) జరిగిందన్నారు. 59 ఏళ్లలో వరుసగా 15 సార్లు నీటిని విడుదల చేసిన చరిత్ర లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నీటివాట ఆడిగిన దాఖలాలు లేవన్నారు. 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు.