అన్ని కాలనీలను అభివృద్ధి చేస్తాం : చైర్మన్
ABN , First Publish Date - 2021-04-24T03:42:22+05:30 IST
అన్ని కాలనీలను అభివృద్ధి చేస్తామని మున్సి పల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని వార్డు నెం బర్-2 మహాలక్ష్మివాడలో రూ.40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీల్లో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కౌన్సిలర్ పందిరి భూమన్న, మున్సిపల్ డీఈ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్టౌన్, ఏప్రిల్ 23: అన్ని కాలనీలను అభివృద్ధి చేస్తామని మున్సి పల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని వార్డు నెం బర్-2 మహాలక్ష్మివాడలో రూ.40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీల్లో డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కౌన్సిలర్ పందిరి భూమన్న, మున్సిపల్ డీఈ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.