పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: భట్టి విక్రమార్క
ABN , First Publish Date - 2022-03-04T02:51:33+05:30 IST
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎల్పీ
ఖమ్మం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.