అర్హులందరికీ వాతావరణ బీమా వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2022-06-28T06:24:47+05:30 IST

అర్హులందరికీ వాతావరణ బీమా వర్తింప జేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడు పేర్కొన్నారు.

అర్హులందరికీ వాతావరణ బీమా వర్తింపజేయాలి

మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

  గుంతకల్లు టౌన్‌, జూన్‌ 27: అర్హులందరికీ వాతావరణ బీమా వర్తింప జేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడు పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం రైతు సమస్యలపై సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ బీమా రైతులకు ఇంత వరకు అందలేదన్నారు. చాలా మంది రైతులు బీమా అందక ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ రాయల రామ య్య, టీడీపీ బీసీ సెల్‌ అధికార ప్రతి నిధి, ఆర్‌ పవన్‌ కుమార్‌ గౌడు, టీడీీ ప పార్లమెంటరీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంక టేశ్‌, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:24:47+05:30 IST