ఉంగుటూరులో రేషన్ బియ్యం సీజ్
ABN , First Publish Date - 2020-11-23T18:23:04+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారుల సీజ్ చేశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారుల సీజ్ చేశారు. దాదాపు 21న్నర టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేసిన అధికారులు.. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు.