West godavari: ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు గల్లంతు
ABN , First Publish Date - 2022-06-17T17:09:20+05:30 IST
జిల్లాలోని పెరవలి మండలం కాపవరం గ్రామంలో కాలవలోకి స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
పశ్చిమగోదావరి: జిల్లాలోని పెరవలి మండలం కాపవరం గ్రామంలో కాలవలోకి స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు గల్లంతు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు కవల సోదరులని స్థానికులు చెబుతున్నారు.