Eluru: చిట్టీల పేరుతో 5 కోట్లకు టోకరా
ABN , First Publish Date - 2021-11-27T15:22:03+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చిట్టీల పేరుతో శ్రీనివాసగుప్తా అనే వ్యక్తి 5 కోట్లకు టోకరా వేశాడు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చిట్టీల పేరుతో శ్రీనివాసగుప్తా అనే వ్యక్తి 5 కోట్లకు టోకరా వేశాడు. దాదాపు 200 మంది నుంచి చిట్టీలు కట్టించుకుని పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీనివాసగుప్తా వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధపడుతున్నారు.