పశ్చిమగోదావరి జిల్లాలో డెంగ్యూ కలకలం

ABN , First Publish Date - 2021-12-24T13:51:11+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లిలో డెంగ్యూ కలకలం రేపుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో డెంగ్యూ కలకలం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లిలో డెంగ్యూ కలకలం రేపుతోంది. డెంగ్యూతో రెండు రోజుల క్రితం శరణ్య చౌదరి (14) అనే 9 తరగతి విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని సోదరుడు జ్వరంతో బాధపడుతుండడంతో ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో మరో వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2021-12-24T13:51:11+05:30 IST