సారా మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2022-03-21T17:13:24+05:30 IST

టీడీఎల్పీ బృందం సోమవారం పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో పర్యటించనుంది.

సారా మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సహాయం

ప.గో.జిల్లా: టీడీఎల్పీ బృందం సోమవారం పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో పర్యటించనుంది. సారా మృతుల కుటుంబాలను పరామర్శించనుంది. బాధిత కుంటుంబాలకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లక్ష రూపాయల చొప్పున సహాయం చేయనున్నారు. ఆ సాయాన్ని మృతుల కుటుంబాలకు టీడీపీ బృందం అందించనుంది.

Updated Date - 2022-03-21T17:13:24+05:30 IST