పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-26T16:11:17+05:30 IST

శ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో దుగ్గిరాల జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున

పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో దుగ్గిరాల జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. టాటా మ్యాజిక్‌ వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్వల్పంగా గాయపడిన ఎనిమిది మంది ప్రయాణికులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-10-26T16:11:17+05:30 IST