మహిళా కమిషన్ ఏం చేస్తోంది: గిడ్డి ఈశ్వరి

ABN , First Publish Date - 2020-07-07T01:58:25+05:30 IST

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల కె.కోడాపల్లిలో, అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వినతి పత్రం ఇచ్చారు.

మహిళా కమిషన్ ఏం చేస్తోంది: గిడ్డి ఈశ్వరి

విశాఖ: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల కె.కోడాపల్లిలో, అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడుతూ గిరిజన బాలికపై అత్యాచారం జరిగి పది రోజులైనప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన లేదని దుయ్యబట్టారు. మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితురాలికి రూ.25లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-07T01:58:25+05:30 IST