ఇంగ్లండ్ పర్యటనకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన అర్జన్ నగ్వస్వాలా ఎవరు?

ABN , First Publish Date - 2021-05-09T10:54:26+05:30 IST

న్యూజిల్యాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం టీమిండియా భారత్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో స్టాండ్ బై ఆటగాడిగా ఒకరు ఎంపికయ్యారు.

ఇంగ్లండ్ పర్యటనకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన అర్జన్ నగ్వస్వాలా ఎవరు?

ముంబై: న్యూజిల్యాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం టీమిండియా భారత్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో స్టాండ్ బై ఆటగాడిగా ఒకరు ఎంపికయ్యారు. అతనే అర్జాన్ రోహింటన్ నాగస్వల్ల. గుజరాత్‌లోని సూరత్‌లో 1997 అక్టోబరు 17న ఆర్జాన్ జన్మించాడు. ఎడమ చేతివాటం పేసర్ అయిన ఆర్జాన్.. గుజరాత్ తరఫున 2018లో తొలిసారి క్రికెట్ ఆడిన అర్జాన్.. 16 మ్యాచుల్లో 62 వికెట్ల తీశాడు.

Updated Date - 2021-05-09T10:54:26+05:30 IST