ఎవరా కిల్లర్?
ABN , First Publish Date - 2021-01-24T06:32:18+05:30 IST
బల్వాన్, శ్రావణి షేక్ సంధాని బాషా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎవరాకిల్లర్’.
బల్వాన్, శ్రావణి షేక్ సంధాని బాషా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎవరాకిల్లర్’. ఈ నెల 26న హంగామా, అమెజాన్, ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీల్లో విడుదల కానుంది. ‘‘జంట నగరాల్లో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ’సాగే చిత్రమిది. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సహకారంతో లేడీ ఇన్స్పెక్టర్ ఆ కేసును ఎలా చేధించారు అన్నది ఆసక్తికరం’’ అని దర్శకుడు చెప్పారు.