భర్త హత్యకు భార్య సుపారీ

ABN , First Publish Date - 2022-03-21T21:44:26+05:30 IST

భర్తను హత్య చేయించడానికి భార్య సుపారీ ఇచ్చిన ఘటన

భర్త హత్యకు భార్య సుపారీ

హైదరాబాద్: భర్తను హత్య చేయించడానికి భార్య సుపారీ ఇచ్చిన ఘటన నగరంలో సంచలనం కల్గిస్తోంది. ఎల్బీనగర్ పీస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రియురాలి మోజులో ఆమె భర్తనే హతమార్చేందుకు సుపారీ ముఠాను ప్రియుడు  ఏర్పాటు చేశాడు. ప్రియురాలి సహాయంతో కారుకి జీపీఎస్‌ను ముఠా అమర్చింది. 5 లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్యకు భార్య స్కెచ్ వేసింది. అయితే తన భార్య కనిపించపోవడంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. పోలీస్ దర్యాప్తులో హత్య స్కెచ్ బయటపడింది. సుపారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-03-21T21:44:26+05:30 IST