విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-12-05T04:27:36+05:30 IST

కొలిమిగుండ్లకు చెందిన కుమారి (37)అనే మహిళ శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

కొలిమిగుండ్ల, డిసెంబరు 4: కొలిమిగుండ్లకు చెందిన కుమారి (37)అనే మహిళ శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు. కొలిమిగుండ్లకు చెందిన గడేకారి రాజు భార్య కుమారి నాడు - నేడు పాఠశాలలో పని చేస్తున్న క్రమంలో కిందికి వేలాడుతున్న విద్యుత తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.    


Updated Date - 2021-12-05T04:27:36+05:30 IST