విద్యుదాఘాతంతో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-11-12T02:43:58+05:30 IST
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన
హైదరాబాద్: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన నగరంలో జరిగింది. కూకట్పల్లిలోని విజ్ఞానపురి కాలనీలో శోభ (40) అనే మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఇంట్లో బోరు మోటర్ వేస్తున్న సమయంలో మోటార్ స్విచ్ వద్ద షాక్ కొట్టింది. దీంతో శోభ అక్కడికక్కడే మృతి చెందింది.