చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-27T05:25:14+05:30 IST

పెదమానాపురం గ్రామానికి చెందిన మార్పిన నారాయణమ్మ అనుమాస్పందంగా గాయాలపా లై విశాఖలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెంది నట్టు ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు విలేకర్లకు తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

దత్తిరాజేరు: పెదమానాపురం గ్రామానికి చెందిన మార్పిన నారాయణమ్మ అనుమాస్పందంగా గాయాలపా లై విశాఖలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెంది నట్టు ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు విలేకర్లకు తెలిపారు. బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు గురువారం ఆ గ్రామా నికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. మహిళ తీవ్ర గాయలపాలై రక్తపు మడుగులో పడి ఉండడంపై గ్రామ స్థుల అందించిన సమాచారం మేరకు విశాఖ కేజీహెచ్‌కు తరలించిన విషయం విధితమే.  కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-11-27T05:25:14+05:30 IST