చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN , First Publish Date - 2020-11-27T05:25:14+05:30 IST
పెదమానాపురం గ్రామానికి చెందిన మార్పిన నారాయణమ్మ అనుమాస్పందంగా గాయాలపా లై విశాఖలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెంది నట్టు ఎస్ఐ పి.రమేష్నాయుడు విలేకర్లకు తెలిపారు.
దత్తిరాజేరు: పెదమానాపురం గ్రామానికి చెందిన మార్పిన నారాయణమ్మ అనుమాస్పందంగా గాయాలపా లై విశాఖలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెంది నట్టు ఎస్ఐ పి.రమేష్నాయుడు విలేకర్లకు తెలిపారు. బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు గురువారం ఆ గ్రామా నికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. మహిళ తీవ్ర గాయలపాలై రక్తపు మడుగులో పడి ఉండడంపై గ్రామ స్థుల అందించిన సమాచారం మేరకు విశాఖ కేజీహెచ్కు తరలించిన విషయం విధితమే. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు.