కుటుంబ వివాదాల కారణంగా మహిళ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-12-21T17:13:53+05:30 IST

నిడమనూరు మండలం బొక్కమంతుల పాడులో మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ వివాదాలతో కమతం అచ్చమ్మ(60) పై

కుటుంబ వివాదాల కారణంగా మహిళ దారుణ హత్య

నల్గొండ : నిడమనూరు మండలం బొక్కమంతుల పాడులో మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ వివాదాలతో కమతం అచ్చమ్మ(60) పై కోడలు తరపు బంధువులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అచ్చమ్మ కుమారుడు, భర్త పైనా సైతం దాడికి పాల్పడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-21T17:13:53+05:30 IST