రైల్వే క్వార్టర్స్లో మహిళ హత్య
ABN , First Publish Date - 2022-07-09T23:16:40+05:30 IST
విజయవాడ: సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్లో ఓ మహిళను హత్య చేశారు. భర్త ఉద్యోగానికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న సీతమ్మ ఇంట్లోకి దుండగులు ప్రవేశించారు. టవల్ను గొంతుకు బిగించి
విజయవాడ: సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్లో ఓ మహిళను హత్య చేశారు. భర్త ఉద్యోగానికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న సీతమ్మ ఇంట్లోకి దుండగులు ప్రవేశించారు. టవల్ను గొంతుకు బిగించి హతమార్చారు. తర్వాత బీరువా పగలుగొట్టి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఉంది.