గళమెత్తిన కార్మికులు

ABN , First Publish Date - 2020-11-27T05:24:19+05:30 IST

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా గురువారం సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో భాగంగా జిల్లాలోని వివిధ కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నేతల ఆధ్వర్యంలో మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు.

గళమెత్తిన కార్మికులు
సాలూరు: మానవహారంగా ఏర్పడిన కార్మికులు

  దేశవ్యాప్త సమ్మె విజయవంతం ఫ జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన నిరసన కార్యక్రమాలు

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా గురువారం సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో భాగంగా జిల్లాలోని వివిధ కార్మిక సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నేతల ఆధ్వర్యంలో మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కనీస వేతనాలు అందించాలని, వైద్య, ఆరోగ్య రంగాలను ప్రైవేటుపరం చేయొద్దని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన ర్యాలీల్లో అధిక సంఖ్యలో వివిధ వర్గాల కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

 

 

Updated Date - 2020-11-27T05:24:19+05:30 IST