TS News: ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి సభ
ABN , First Publish Date - 2022-10-02T21:13:18+05:30 IST
Hyderabad: గాంధీ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 5గంలకు జింఖానా గ్రౌండ్స్లో ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్కు గ్లోబల్ పీస్ అంబాసిడర్ అవార్డు ప్రదానం చేయనున్నారు. సభకు సినీ నటులు సుమన్, బాబూమోహన్, అలీ,
Hyderabad: గాంధీ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 5గంలకు జింఖానా గ్రౌండ్స్లో ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్కు గ్లోబల్ పీస్ అంబాసిడర్ అవార్డు ప్రదానం చేయనున్నారు. సభకు సినీ నటులు సుమన్, బాబూమోహన్, అలీ, జేడీ లక్ష్మీనారాయణ, కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, వీహెచ్ హాజరవుతారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శాంతిని కోరే ప్రతి ఒక్కరూ జింఖానా సభలు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.