ఘనంగా అయ్యప్ప పడి పూజ
ABN , First Publish Date - 2021-01-16T05:20:34+05:30 IST
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కోరుట్ల అయ్యప్ప దేవాలయం విశేష పూజలను నిర్వహించారు.
కోరుట్ల, జనవరి 15: మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కోరుట్ల అయ్యప్ప దేవాలయం విశేష పూజలను నిర్వహించారు. కేరళలోని శబరిమల క్షేత్రంలో జ్యోతి దర్శనం పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలను ని ర్వహించారు. అయ్యప్ప మాల దారులు ఇరుముడి దరించి నెయ్యాబిషేకం జర పి స్వామి వారికి ప్రత్యేక పూజలను చేశారు. అయ్యప్ప, గణపతి, సుబ్రమణ్య స్వాముల ఉత్సవ విగ్రహాలతో పాటు మూల విరాట్కు అభి షేకాలను నిర్వహిం చారు. అనంతరం మహాపడి పూజ నిర్వహించి కర్పూర హారతులను అందిం చారు. ఆలయ నిర్వహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అ భివృద్ధి కమిటీఅధ్యక్షుడు అబంటి శ్రీనివాస్లతో పాటు సభ్యులు పాల్గొన్నారు.