యాదాద్రి జిల్లాలో ఏపీటోమ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-07-15T04:21:50+05:30 IST

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏపీటోమ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తంగడపల్లి రైతులపై...

యాదాద్రి జిల్లాలో ఏపీటోమ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఉద్రిక్తత

యాదాద్రి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏపీటోమ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తంగడపల్లి రైతులపై బౌన్సర్స్ కర్రలతో దాడి చేశారు. దాంతో ఏపీటోమ్ కార్యాలయం, కార్లపై  రాళ్ళతో రైతులు దాడి చేశారు. ఈ దాడిలో ఇరువర్గాలు గాయాలయ్యాయి. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పంటపొలాలకు వెళ్లే నక్ష బాటను ఆక్రమించి వెంచర్ చేశారని రైతుల ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-07-15T04:21:50+05:30 IST