యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే...
ABN , First Publish Date - 2021-12-01T01:45:07+05:30 IST
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 20 రోజులలో హుండీ ద్వారా రూ.1,25,56,990ల ఆదాయం వచ్చింది. 133 గ్రాముల బంగారం, 4 కిలోల 450 గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.