ఏలూరులో వైసీపీ నేత దారుణ హత్య
ABN , First Publish Date - 2022-04-30T14:39:36+05:30 IST
జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.
ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్ను దుండగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.