ప్రభుత్వాస్పత్రుల్లో వైసీపీ పెద్దల అవినీతి రాజ్యమేలుతోంది: గోరంట్ల

ABN , First Publish Date - 2022-05-07T21:45:27+05:30 IST

ప్రభుత్వాస్పత్రుల్లో వైసీపీ పెద్దల అవినీతి రాజ్యమేలుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ప్రభుత్వాస్పత్రుల్లో వైసీపీ పెద్దల అవినీతి రాజ్యమేలుతోంది: గోరంట్ల

అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైసీపీ పెద్దల అవినీతి రాజ్యమేలుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐసీయూలో ఉన్న వైద్య రంగానికి చికిత్స అవసరమన్నారు. వైద్య రంగం మూడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోందని తెలిపారు. ఏపీలో వైసీపీ నేతలు అంబులెన్స్‌ మాఫియా నడుపుతున్నారని మండిపడ్డారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.

Read more