రేపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
ABN , First Publish Date - 2022-04-27T02:32:40+05:30 IST
పు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందని అధిష్ఠానం తెలిపింది.
అమరావతి: రేపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందని అధిష్ఠానం తెలిపింది. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరు కావాలని పేర్కొంది. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సీఎం జగన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైసీపీలో అసమ్మతిస్వరాలు, వర్గవిభేదాలు, గ్రూప్ తగాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.