అయ్యన్న నపుంసకుడు.. నాలుక కోస్తా: దువ్వాడ శ్రీనివాస్
ABN , First Publish Date - 2022-01-23T02:42:06+05:30 IST
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఓ నపంసుకుడని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కుటుంబంపై..
శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఓ నపంసుకుడని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కుటుంబంపై విమర్శలు చేస్తే నాలుక కోస్తానని హెచ్చరించారు. నపంసుకుడైన అయ్యన్నను ఆయన భార్య ఎలా భరిస్తుందన్నారు. విమానాశ్రయం నిర్మాణ సమయంలో అయ్యన్న కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఎన్టీఆర్ను గద్దె దింపిన తర్వాత సభలో చంద్రబాబు వెకిలి చేష్టలు మరిచిపోయారా అని దువ్వాడ వ్యాఖ్యానించారు.