AP News: కుప్పం పర్యటనలో వైసీపీ అల్లర్లు ఉద్దేశపూర్వకమే: అనిత

ABN , First Publish Date - 2022-09-03T02:49:13+05:30 IST

Amaravathi: సీఎం జగన్‌ పాలనను టీడీపీ(TDP) నేత వంగలపూడి అనిత (Anita) తీవ్రంగా విమర్శించారు. మూడున్నరేళ్లుగా ఏపీ పాలన ఓ ఉన్మాది, సైకో

AP News: కుప్పం పర్యటనలో వైసీపీ అల్లర్లు ఉద్దేశపూర్వకమే: అనిత

Amaravathi: సీఎం జగన్‌ పాలనను టీడీపీ(TDP) నేత వంగలపూడి అనిత (Anita) తీవ్రంగా విమర్శించారు. మూడున్నరేళ్లుగా ఏపీ పాలన ఓ ఉన్మాది, సైకో చేతిలో సాగుతోందని విమర్శించారు. అవినీతిపరుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటే..టాప్-10 ప్రజాస్వామ్యవాదుల్లో చంద్రబాబు ఉంటారని పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ అల్లర్లు ఉద్దేశపూర్వకమేనన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. న్యూడ్ వీడియోతో ఎంపీ గోరంట్ల ఏపీ పరువు తీశారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T02:49:13+05:30 IST